జీతాలు రాలేదా.. ఓడీ ఇస్తాం!

ఉద్యోగులకు బ్యాంకుల ఆఫర్లు...

పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టిన నేపథ్యంలో వారికి ఫిబ్రవరి 1న అందాల్సిన జనవరి నెల జీతాలు ఆలస్యం కానున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు ఎప్పుడు పడతాయో కూడా తెలీదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు రంగంలోకి దిగాయి. జీతాలు రాలేదని ఇబ్బందులు పడాల్సిన పనిలేదు.. మేం ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ) ఇస్తామంటూ ఉద్యోగులకు సందేశాలు పంపిస్తున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "జీతాలు రాలేదా.. ఓడీ ఇస్తాం!"

Post a Comment