కొత్త పేస్కేల్స్కు ప్రత్యేక యాప్
ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త పీఆర్సీ ప్రకారం తమకు వచ్చే పేస్కేల్ను ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఆర్థిక శాఖ సోమవారం తెలిపింది.
పేస్కేల్స్ కోసం ప్రత్యేక వెబ్సైట్తోపాటు మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు వెల్లడించింది.
యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని కొత్త పేస్కేల్ వివరా లు పొందవచ్చని, ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చని పేర్కొంది
0 Response to "కొత్త పేస్కేల్స్కు ప్రత్యేక యాప్"
Post a Comment