అమరావతి: 60 ఏళ్ల పైబడినవారు,
పదేళ్ల లోపు పిల్లలు బయటకు రావద్దని వైద్యశాఖ కార్యదర్శి జవహర్రెడ్డి
హెచ్చరించారు. అవసరమైతే నిత్యావసర వస్తువులను ఇంటికే సరఫరా చేస్తామని
వెల్లడించారు. విదేశాల నుంచి 13,308 మంది రాష్ట్రానికి వచ్చినట్లు
తెలుస్తుందన్నారు. 12,421 మందిని గుర్తించి అన్ని రకాల వైద్య పరీక్షలు
చేసినట్లు వివరించారు. మరో రెండు ల్యాబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రేపు
రాత్రి నుంచి అంతర్జాతీయ విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
విదేశాల్లో ఉన్న ఏపీ వాసులను స్వదేశానికి
తీసుకొచ్చేందుకు చర్యలు
చేపట్టామన్నారు. వైజాగ్ విమ్స్లో 500 బెడ్లతో క్వారంటైన్ ఏర్పాటు
చేసినట్లు వైద్యశాఖ కార్యదర్శి జవహర్రెడ్డి పేర్కొన్నారు
Related Posts :
27న భారత్బంద్ చరిత్రాత్మకం
27న భారత్బంద్ చరిత్రాత్మకం
ఆన్లైన్ బహిరంగ సభలో డీ రాజా
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి చేసేలా, అ… ...
Aided Schools- Policy for takeover of willing Private Aided Schools including Minority Schools in the State by the Government – Delegation of powers to the District Educational Officers as per section 93 of A.P Education Act, 1982 - Certain guidelinesWhile communicating a copy of G.O 6th read above, All the DistrictEducational Officers in the State are hereby informed that the Government … ...
1 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఎయిడెడ్ టీచర్లు?*📚✍1 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఎయిడెడ్ టీచర్లు?✍📚**♦జిల్లాలో 502 మంది అంగీకారం**🌻ఏలూరు ఎడ్యుకేషన్, సెప్టెంబరు 24:* ప్రభుత్వ పాఠశాలల్లో చ… ...
పదోన్నతిలో అన్యాయంకర్నూలు(లీగల్), సెప్టెంబరు 24: పదోన్నతిలో విద్యాశాఖ అధికారులు తమకు అన్యాయం చేశారంటూ.. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల నుంచి వచ్చి… ...
వెటర్నరీ డిప్లొమా కోర్సులకు నేటినుంచి వెబ్ ఆప్షన్లు
వెటర్నరీ డిప్లొమా కోర్సులకు నేటినుంచి వెబ్ ఆప్షన్లు
తిరుపతి(విద్య), సెప్టెంబరు 24: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ పరిధిలో … ...
0 Response to "కరోనాపై వైద్యశాఖ తాజా హెచ్చరికలు ఇవే"
Post a Comment