లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి కేంద్రం గుడ్ న్యూస్
ఢిల్లీ: లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి మారటోరియం పెంచే యోచనలో కేంద్రం
ఉంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభంలో సామాన్యులు
కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండేళ్ల వరకు మారటోరియం గడువు
పెంచేందుకు సన్నద్ధమవుతున్నట్టు సుప్రీం కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్
మెహతా విన్నవించారు. కేంద్రం, ఆర్బీఐ తరఫున ఆయన వాదనలు వినిపించారు.
మా
0 Response to "లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి కేంద్రం గుడ్ న్యూస్"
Post a Comment