CM రిలీఫ్‌ ఫండ్‌కు ఒక రోజు వేతనం

CM రిలీఫ్‌ ఫండ్‌కు
ఒక రోజు వేతనం

ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ,
సచివాలయ ఉద్యోగుల
అసోసియేషన్‌ ప్రకటన

సాక్షి, అమరావతి: కరోనా విపత్తును ఎదుర్కొ నేందుకు ఒక రోజు మూల వేతనాన్ని స్‌ ఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్టు వి ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ చంద్రశేఖ రరెడ్డి వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇల్లు దాటి బయటకు రాని పేదలకు ప్రభుత్వం రూ.1000 ఇస్తున్న నేప

థ్యంలో.. ఉద్యోగులుగా తమ వంతు సహ కారం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకు న్నట్టు పత్రికా ప్రకటనతో పేర్కొన్నారు. అలాగే పారిశుద్ధ్యం, కరోనా నియంత్రణ విభాగాల్లో పనిచేసే వారికోసం ఒక రోజు వేతనాన్నిస్తున్నట్టు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "CM రిలీఫ్‌ ఫండ్‌కు ఒక రోజు వేతనం"

Post a Comment