ఏపీలో పది పరీక్షలు వాయిదా
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 నుంచి నిర్వహించాల్సి పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ
ప్రకటించింది.రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏడుగురు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పది పరీక్షలు మళ్లీ ఎప్పడు నిర్వహించేది మార్చి 31 తర్వాత ప్రకటించనున్నట్టు సమాచారం
0 Response to "ఏపీలో పది పరీక్షలు వాయిదా"
Post a Comment