ఉపాధ్యాయులకూ 'వర్క్ ఫ్రం హోం”
ఉపాధ్యాయులకూ 'వర్క్ ఫ్రం హోం”
ఈనాడు, హైదరాబాద్: కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 81 వరకు ఇంటి నుంచి పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిం చింది.
ఈనాడు, హైదరాబాద్: కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 81 వరకు ఇంటి నుంచి పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిం చింది.
కేంద్ర మానవ వనరులశాఖ కార్యదర్శి అమిత్ఖరే శనివారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. బోధన సిబ్బంది/ ఉపాధ్యాయులు/ పరిశోధ కులు, బోధనేతర సిబ్బంది ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించా లని యూజీసీ, ఏఐసీటీఈ, సీబీఎస్ఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యామం డలి(ఎన్సీటీ ఈ), ఎన్టీఏ, జాతీయ సార్వత్రిక విద్యాసంస్థ(ఎన్ఐఓ ఎస్)తోపాటు కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోని అన్ని చక తాక! తి స్వయంప్రతిపత్తి సంస్థలను ఆదేశించారు. * .
0 Response to " ఉపాధ్యాయులకూ 'వర్క్ ఫ్రం హోం”"
Post a Comment