సర్కారు బడుల్లో ఎల్కేజీ, యూకేజీ! * పాఠశాల విద్యలో .... ఇంటర్ విలీనం
సర్కారు బడుల్లో ఎల్కేజీ, యూకేజీ! * పాఠశాల విద్యలో .... ఇంటర్ విలీనం
* మధ్యంతర నివేదిక ). " బాలకృష్ణన్ కమిటీ ఈనాడు - అమరావతి * ప్రాథ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ * ప్రాథమిక విద్యను (ఎల్కేజీ యూకేజీ) ప్రారంభించాలని విద్యాశాఖలో సంస్కరణల కమిటీ సూచించింది. వచ్చే విద్యా సంవ త్సరం నుంచి కే12 విద్యా విధానాన్ని అమలు చేయాలని. పేర్కొంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ద మధ్యంతర నివేదిక మంగళవారం ప్రభుత్వానికి అందజేయనున్నారు. * వచ్చే విద్యా సంవత్సరం (2021-22) ఈఏ 50100౧1050 నుంచి రాష్ట్రవ్యాష్తంగా అన్ని పాఠశాలల్లో కే!2 (కిండర్ గార్డెన్ నుంచి ఇంటర్ వరకు) విద్యావిధానం పూర్వప్రాఠమిక విద్య (ఎల్కేజీ యూకేజీ ఆమలు చేయాలి అంగన్వాడీలతో కలిసి 10వేల పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలను సిద్ధం చేయాలి ప్రధానోపాధ్యాయుల పోస్టుల్లో క్0% నేరుగా, మరో 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి జిల్లా నుంచి కమిషనరేట్కు ఒకే లైన్ విధానం ఉండాలి. ఇప్పటికే దీనిపై పాఠ శాల విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగానే జిల్లా విద్యాధి కారుల (డీఈవో) పోస్టులను సంయుక్త సంచాలకులు (జేడీ)గా
మార్చనున్నారు * చాలామంది ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయి. వారికి మెరుగైన శిక్షణ అందించాలి. ఉపాధ్యాయ విద్యా సంస్థలను మరింత బలో పేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలి డిజిటల్ సాంకేతికళతపై ఎక్కువ మొత్తంలో వెచ్చించాలి
0 Response to "సర్కారు బడుల్లో ఎల్కేజీ, యూకేజీ! * పాఠశాల విద్యలో .... ఇంటర్ విలీనం"
Post a Comment