సీనియారిటీకి మార్కులే కొలమానం ఉద్యోగుల సీనియారిటీపై హైకోర్టు
సీనియారిటీకి మార్కులే కొలమానం ఉద్యోగుల సీనియారిటీపై హైకోర్టు తీర్పు హైదరాబాద్, ఆంధ్రప్రభ : రోస్టర్ పాయింట్ల ఆధా రంగా ఉద్యోగుల సీనియారిటీని నిర్ణయించరాదని తెలం గాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసిన జూనియర్ స్తెనోగ్రాఫర్ల
తాత్కాలికకేటాయింపు జూబితా సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ హైకోర్లు కొట్టివేసింది. అలాగే సుప్రీంకోర్టుతో పాటు తామి చ్చిన తీర్పుల్లో పేర్కొన్నట్లు నిబంధనలు, నిష్పత్తి రూల్ 88 (బిని అనుసరించి రోస్టర్ పాయింట్ల ప్రాతిపదికన కాకుం డా, ఉద్యోగులు ఎంపిక పరీక్షలో సాధించిన మార్కుల (మెరి ట్) ఆధారంగా సీనియారిటీ జాబితాను రూపొందించాలని ఏపీ, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్లకు హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ, ఏపీ కు ఉద్యోగుల కేటా యింపులో జూన్1,2014 నాటి సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ర్తులు జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ కె.లక్ష్మణ్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరిం చింది. తన కంటే తక్కువ మార్కులు పొందిన కండ్రిక విజ యలక్ష్మి పేరును పేర్కొంటూ సిద్ధం చేసిన తాత్కాలిక కేటా యింపు జాబితాను సవాలు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ స్టెనోగ్రాఫర్ ఎల్. రాణి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చూరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ 2018లో నిర్వహించిన నియా మకపు పరీక్షలో పిటిషనర్ జూనియర్ స్టైనోగ్రాఫర్గా ఎంపి కైంది. ఆమెను ఏపీవైద్య విధాన పరిషత్కు కేటాయించింది. పిటిషనర్తో పాటు మరో ముగ్గురు కూడా ఎంపికయ్యారు. వీరిలో పిటిషనర్ 151 మార్కులతో 8404 ర్యాంకు సాధిం చారు. మరో అభ్యర్తి 188 మార్కులతో 4238 ర్యాంకు సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విభజన సంద ర్భంగా పిటిషనర్సు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సి ఉండగా, ఆమెను ఏపీకి కేటాయించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్లు జానియర్ స్టెనో గ్రాఫర్ల తాత్కాలిక కేటాయింపు జాబితాలను మెరిట్ ఆధారంగా కాకుండా, రోస్టర్ పాయింట్ల ఆధారంగా రూపొందించారు. దీంతో నీని నళ జాబితాలో వారి ప్రాధాన్యత క్రమం మారిపోయిం పర్యవసానంగా తెలంగాణకు కేటాయించాల్సిన పిటిష పంపారు. ఏపీకి వెళ్లాల్సినమరో ఉద్యోగిని తెలం న ఈ తాత్కాలిక కేటాయింపు జాబితా ఆంధ్రప్రదేశ్ సబార్జి నేట్ సర్వీసు రూల్స్,1896 లోని రూల్ 88(బి) కి విరుదమని పిటినర్ తరపు ది వాదిం చారు. ఆ వాదనలను పరిగణనలోకి ధర్మాసనం... రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఉద్యోగుల సీనియారిటీని నిరయించరాదని స్పష్టం చేసింది
0 Response to "సీనియారిటీకి మార్కులే కొలమానం ఉద్యోగుల సీనియారిటీపై హైకోర్టు"
Post a Comment