డిఎస్సి పోస్టుల భర్తీ జరిగేనా
విద్యావాలంటీర్ల వ్యవస్థకు ప్రభుత్వం green సిగ్నల్
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
నాలుగేళ్ల తర్వాత మళ్లీ విద్యావాలంటీర్ల
ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. 2018 డిఎన్సిలో
ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు పోస్టింగ్ కోసం మూడు
నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఆ పోస్టులను భర్తీ
చేయకుండా విద్యా వాలంటీర్లతో కాలక్షేపం చేసేందుకు
ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక, మత అక్యపకాన
సుమారు పది వేలమంది వరకూ ఉపాధ్యాయుల కొ!
నిర్వర్తిస్తున్నారు. గా తూర్పుగోదావరి జిల్లాలో
సుమారు 16 వేల మంది సుం మావా
కా 1,823 టీచర్ పోస్టులు
ఇర దమలో 997 కాల లప కయయు మ ఇచ్చి
పరీక్షలు . మూడు నెలలు దాటినా ఇప్పటికీ
ఎంపికైన ఆ పోస్టింగ్లు ఇవ్వలేదు. దీంతో అనేక
పాఠశాలల్లో అరకౌర టీచర్లతోనే నెట్టుకొస్తున్నారు. ఈ
నేపథ్యంలో ప్రభుత్వం విద్యావాలంటీర్ల వ్యవస్థకు గ్రీన్సిగ్నల్
ఇచ్చింది. జిల్లాలో 1,823 మంది
అవసరం. ప్రభుత్వం కేవలం 800
నియమించుకునేందుకు
న ల
సంఘాలు కోరుతున్నాయి. ఖాళీ
పోన్ఫులను భర్తీ చేసేవరకూ విద్యావాలంటీర్షను
నియమిన్తున్న ప్రభుత్వం 800 మందిని మాత్రమే
నియమించుకునేందుకు విద్యాశాఖకు అనుమతినివ్వడం
సరికాదని యుటిఎఫ్ నాయకులు చెబుతున్నారు. జిల్లాలోని
కం
నియమించాలని
1,823 ఖాళీల్లోనూ
యుటిఎఫ్ డిమాండ్ చేస్తోంది. గతంలో టీచర్ల కొరత
నన నా.
మూడు నెలల క్రితం నిర్వహించింది. టీచర్ పోస్టులకు
ఎంపిక ప్రక్రియను కూడా వూర్తి చేసింది. పోన్టుల
నియామకపత్రాలు అందించకుండా మళ్లీ విద్యా
వాలంటీర్లతో నెట్టుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను
ప్రారంభించింది. జిల్లాలో ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో
1,030 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 427 మంది,
ఉన్నత పాఠశాలల్లో 366 మంది కొరత
ఉంది. ఈ పాఠశాలల్లో కొరతను
విద్యావాలంటీర్షను న
ప్రభుత్వానికి నివేదిక పంపారు.
పోస్టుల భర్తీకి ఎదురుచూపులు
తమకు ఉద్యోగ నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారా
కక్ష లాలా. అదిరి గారూూయూ
నెలలుగా ఎదురు చూ: ప్రభుత్వం డిఎస్సిలో
ఎంపికైన పోస్టులను. భర్తీ చేయకుండా
వ్యవస్థను తెరపైకి తేవడంతో డిఎస్సిలో ఎంపికైన
అభ్యర్థులు అందోళన చెందుతున్నారు. 2018 డిఎస్సికి
సంబంధించి గణితం, అంగ్రం, భౌతిక శాస్తం, జీవశాద్రం,
సాంఘిక శాస్త్రానికి నంబంధించిన పోన్నలను భర్తీ
చేసేందుకు అధికారులు కసరత్తు చేశారు. డిఎస్సిలో
ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు ఐదో తేదీన నియామక
ఉత్తర్వులను ఆన్లైన్లోనే అందిస్తామని గతంలో చెప్పారు.
(సి ళా? టీ శ
ర్థక50 00105
జొ ళ్
ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ మొత్తం సెప్టెంబర్
నాలుగో తేదీ నాటికీ వూర్తి చేయాలని అధికారులు
నా. వించారు. నవంబర్ 28వ తేదీ నాటికి కూడా తమకు
మక ఉత్తర్వులు అందించలేదని టీచర్ పోస్టులకు
ఎంపికైన ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని
64 3,346 ప్రాథమిక పాఠశాలలు, 318
ప్రాథమికోన్నత పాఠశాలలు, 580 ఉన్నత
పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలలకు సంబంధించి
2018లో మంజూరైన 248 స్కూల్ అసిస్టెంటు పోస్టులు,
749 ఎస్జిటి కేడర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
మార్గదర్శకాలు వచ్చిన వెంటనే భర్తీ
__ eastగోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో
ఏ త్వరలోనే నియమిస్తాం. జిల్లాలో 800
0 Response to "డిఎస్సి పోస్టుల భర్తీ జరిగేనా"
Post a Comment