11వ పీఆర్‌సీ బహిర్గతం చేయాలి

ఏలూరు రూరల్‌, అక్టోబరు 24: ఈనెల 27న జరిగే ఉద్యోగ సంఘాల సమావేశానికి ముందే పదకొండవ 



పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి 



చైర్మన్‌ బొప్పరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 



పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "11వ పీఆర్‌సీ బహిర్గతం చేయాలి"

Post a Comment