పాఠశాలల సిబ్బందికి.. వంద శాతం టీకాలు వేయండి

*📚✍పాఠశాలల సిబ్బందికి.. వంద శాతం టీకాలు వేయండి✍📚*

*♦రాష్ట్రాలను కోరిన కేంద్రం*

*🌻దిల్లీ:* దేశవ్యాప్తంగా పాఠశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ కనీసం ఒక డోసు టీకా వేయాలని, ఈ కార్యక్రమం సెప్టెంబరు నెలలోనే పూర్తిచేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. పాఠశాలల్లో పనిచేసేవారిలో ఇప్పటికే 80% మంది కనీసం ఒక డోసు టీకా పొందారని కూడా వెల్లడించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలు పునఃప్రారంభిస్తున్న దృష్ట్యా.. ఆయా రాష్ట్రాల నుంచి వ్యాక్సినేషన్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిర్బంధంగా సేకరిస్తున్నామని కేంద్ర విద్యా శాఖ అధికారులు తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాలల సిబ్బందికి.. వంద శాతం టీకాలు వేయండి"

Post a Comment