ఆన్లైన్లో జీవోల అంశంపై హైకోర్టులో విచారణ
అమరావతి: ఆన్లైన్లో జీవోల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజలకు సమాచారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అందుకే ప్రభుత్వం జీవోలను ఆన్లైన్లో పెట్టడం లేదని న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు సమాచారం ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమని పిటిషనర్ న్యాయవాది తెలిపారు.
ఎమెండ్మెంట్ పిటిషన్ దాఖలుకు పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ సమయం కోరారు. ఎమెండ్ చేసిన జీవో కాపీలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ కోర్టు వారానికి వాయిదా వేసింది
ఎమెండ్మెంట్ పిటిషన్ దాఖలుకు పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ సమయం కోరారు. ఎమెండ్ చేసిన జీవో కాపీలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ కోర్టు వారానికి వాయిదా వేసింది
0 Response to "ఆన్లైన్లో జీవోల అంశంపై హైకోర్టులో విచారణ"
Post a Comment