నేటి నుంచి ‘ఇంటర్‌’ వీడియో పాఠాలు

కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు మంగళవారం నుంచి వీడియో పాఠాలు అందుబాటులోకి తెస్తున్నట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.


 అనుభవజ్ఞులైన అధ్యాపకులతో వీడియో పాఠాలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. మంగళవారం నుంచి పరీక్షలు ముగిసే వరకు నిరంతరం పాఠ్యాంశాలు ప్రసారం కానున్నాయని తెలిపారు. ‘జియో’ టీవీ ద్వారా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు విద్యార్థులు నేరుగా పాఠ్యాంశాలను వీక్షించవచ్చని వివరించారు.


 ఈ పాఠ్యాంశాలను యూటూబ్‌లో బోర్డుకు చెందిన ఆఐఉఅ్క గఐఖఖ్ఖీఅఔ ఇఔఅఖిఖి ఇఏఅూూఉఔ ద్వారా 24 గంటలు కోరుకున్న సబ్జెక్టు పాఠ్యాంశం అందుబాటులో ఉంటుందని తెలిపారు. టైమ్‌ టేబు ల్‌ వివరాలు ఛజ్ఛీ.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేటి నుంచి ‘ఇంటర్‌’ వీడియో పాఠాలు"

Post a Comment