వాట్సాప్‌ వాడితే చార్జీ వసూలు

న్యూఢిల్లీ: ఉచితంగా మెసేజింగ్‌ సర్వీసులను అందిస్తున్న వాట్సాప్‌ త్వరలో వినియోగదారుల నుంచి చార్జీని వసూలు చేయబోతున్నది. అయితే అందరి దగ్గర నుంచి ఈ చార్జీలను వసూలు చేయబోదు. 



'వాట్సాప్‌ బిజినెస్‌' ఫీచర్‌ను వినియోగిస్తున్న కస్టమర్ల నుంచి మాత్రమే ఈ చార్జీలను వసూలు చేయబోతున్నట్టు సంస్థ ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించింది. వాణిజ్య ప్రచారం, 


కంపెనీకి సంబంధించిన నెట్‌వర్క్‌ పూలింగ్‌ సేవల కోసం 'వాట్సాప్‌ బిజినెస్‌' పేరిట సంస్థ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వాట్సాప్‌ వాడితే చార్జీ వసూలు"

Post a Comment