జగనన్న విద్యా కానుక” విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు - జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు

విషయం: 'జగనన్న విద్యా కానుక” విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు - జిల్లా
విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు.
శశిని
ఆదేశములు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “జగనన్న విద్యా కానుక' కార్యక్రమం రేపు ప్రారంభం
కాబోతుంది. ఈ పథకానికి సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు
ప్రాజెక్టు కో-ఆర్జినేటర్లకు, సీఎంవోలకు, జిల్లా సెక్టీరియల్‌ అధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు

ఆదేశాలు.

ఇందులో ముఖ్యాంశాలు

* "జగనన్న విద్యా కానుక' కిట్‌ అందుకోవడానికి రోజుకు 50 మందికి మించకుండా/ 50 మంది లోపు
విద్యార్థులు వారి తల్లి/ సంరక్షకులతో సహా ఏదో ఒకరోజు పాఠశాలకు రావచ్చు.

* ఉదాహరణకు: ఉదయం 25 మంది, మధ్యాహ్నం 25 మంది రావచ్చు. అంటే 9 నుండి 12 గంటల లోపు
25 మంది ఒక్కో తరగతికి 5 మంది చొప్పున లేదా కొన్ని తరగతులు ఉదయం, ఇంకొన్ని తరగతులు
మధ్యాహ్నం _ పాల్గొనేలా ఆయా పాఠశాలలోని తరగతులు, విద్యార్ధుల సంఖ్యను బట్టి
ప్రధానోపాధ్యాయుడు/ ఉపాధ్యాయ సిబ్బంది ప్రణాళికలు వేసుకోవాలి.

* ఆయా పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్యను బట్టి, పాఠశాల స్థలం బట్టి ప్రణాళిక వేసుకుని మెల్లగా
కొన్ని రోజుల్లో "స్టూడెంట్‌ కిట్స్‌' పంపిణీ పూర్తి చేయాలి.

* గుంపులుగా కాకుండా విడివిడిగా, కొందరిని మాత్రమే అనుమతిస్తూ భౌతిక దూరం పాటిస్తూ , ప్రభుత్వ
ఆదేశించిన / నిర్దేశించిన కోవిడ్‌ -19 నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని అమలు చేయాలి.

* కిట్‌ అందుకున్న తల్లులతో బయో మెట్రిక్‌/ ఐరిష్‌ ద్వారా హాజరు వేయించాలి. ఆ సమయంలో ముందు
వేలిని శానిటైజ్‌ చేసి, ఆరిన తర్వాత బయోమెట్రిక్‌ వేయించాలి.

* బయోమెట్రిక్‌ విధానానికి సంబంధించిన 'యూజర్‌ మాన్యువల్‌' ఇప్పటికే అందరికీ ఇ-మెయిల్‌ ద్వారా
పంపబడినది.

ముఖ్యగమనిక;

౨ కిట్‌లో ఆయా తరగతులకు చెందిన పలు రకాల అంశాలు (5 నుండి 7 వస్తువులు) ఉంటాయి.



* వాటిల్లో బ్యాగు కానీ, షూ కానీ, బెల్టు, యూనిఫాం వంటి వాటిల్లో సరైన సైజు రాకపోయినా, డ్యామేజ్‌
ఉన్నా, ఆ సమయానికి అందుబాటులో లేకపోయినా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళన
చెందవద్దని తెలియజేసి, వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయుణ్ని లేదా మండల విద్యాశాఖాధికారిని
సంప్రదించాలి.

* ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి పాఠశాలకు అదనంగా కొన్ని కిట్లు పంపడం జరిగింది. ఆ అదనపు
కిట్ల వివరాలను సెప్టెంబరు 11న రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా
జిలా అదనపు పాజెక్తు కతు మమల దారా పంపడం జరిగింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జగనన్న విద్యా కానుక” విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు - జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు"

Post a Comment