స్కూళ్ల ప్రారంభంపై క్లారిటీ
స్కూళ్ల ప్రారంభంపై మంత్రి ఆదిమూ
సురేశ్ మరోసారి స్పష్టత ఇచ్చారు, అక్టోబర్ 15
నుంచి 8 పైబడిన తరగతులు ప్రారంభిస్తామని
వెల్లడించారు, నవంబర్ 2 నుంచి అన్ని తరగతులు
ప్రారంభిస్తామని తెలిపారు, అయితే అక్టోబర్
5వ తేదీనే జగనన్న విద్యాకానుక ఇవ్వనున్నట్లు
తెలిపారు
0 Response to "స్కూళ్ల ప్రారంభంపై క్లారిటీ"
Post a Comment