ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌కు నలుగురు పూర్తిస్థాయి సభ్యులు

ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు నలుగురు పూర్తిస్థాయి సభ్యులను ప్రభుత్వం నోటిఫై చేసింది. 



కమిషన్‌ కార్యదర్శి ఎన్‌.రాజశేఖరరెడ్డి సీఈఓగా వ్యవహరిస్తారు. ఆయనతో పాటు ప్రొఫెసర్‌ పి.విజయప్రకాశ్‌ (అకడమిక్‌), ప్రొఫెసర్‌ డి.ఉషారాణి (అకడమిక్‌), విజయులురెడ్డి కల్కి (ఫైనాన్స్‌) శాశ్వత సభ్యులుగా వ్యవహరించనున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌కు నలుగురు పూర్తిస్థాయి సభ్యులు"

Post a Comment