నాడు-నేడు కింద హైపవర్ టెండర్ కమిటీ
అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): వైద్య,
ఆరోగ్యశాఖలో నాడు-నేడు కింద నిర్మించే భవనాల టెండర్లు, ఇతర నిర్మాణాల
టెండర్ల ఎంపికకు ప్రభుత్వం హైపవర్ టెండర్ కమిటీని నియమించింది.
ఆరోగ్యశాఖప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్గా ఉంటారు. ఆర్థిక శాఖ ముఖ్య
కార్యదర్శి, ఏపీఎంఎ్సఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, జలవనరుల శాఖ, ఆర్
అండ్బీ ఈఎన్సీలు,
నాడు-నేడు పీఎంయు హెడ్ మెంబర్లుగా ఉంటారు.
ఏపీఎంఎ్సఐడీసీ చీఫ్ ఇంజనీర్ కన్వీనర్గా ఉంటారు
0 Response to "నాడు-నేడు కింద హైపవర్ టెండర్ కమిటీ"
Post a Comment