🔳వేతన సవరణ కమిషన్ గడువు పొడిగింపు
ప్రభుత్వం 11వ వేతన సవరణ కమిషన్ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
వేతన సవరణ కమిషనర్గా అశుతోష్ మిశ్రా గడువును నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలిచ్చారు.
0 Response to "వేతన సవరణ కమిషన్ గడువు పొడిగింపు"
Post a Comment