హోంఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాలకు
ప్రయాణించే ప్రయాణికులకు అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును 30 రోజులకు
పెంచింది.
ఇదే విషయాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి
వెల్లడించారు.
కరోనా కారణంగా ఇప్పటి వరకు 7 రోజులు ముందుగా మాత్రమే
రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేది.
తాజా నిర్ణయంతో ఆ గడువు 30 రోజులకు
పెంచడం జరిగింది. మొత్తానికి చూస్తే.. ఇది ప్రయాణికులకు శుభవార్తే అని
చెప్పుకోవచ్చు
0 Response to " హోంఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం"
Post a Comment