సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం: సీఎం జగన్
గుంటూరు: సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనుల పూర్తి కావాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
నాడు-నేడు పనులపై రెండ్రోజులకు ఒకసారి కలెక్టర్ సమీక్ష చేయాలని జగన్ ఆదేశించారు. ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన పనులన్నీ పూర్తి
చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్ ప్రకటించారు
0 Response to "సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం: సీఎం జగన్"
Post a Comment