కోర్సు బంద్‌

కోర్సు బంద్‌!


 అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం  ఇంటర్మీడియట్‌ కోర్సులను హేతుబద్దీకరణ చేయాలని ఇంటర్‌ విద్యా శాఖ భావిస్తోంది. 20 మంది కంటే ' తక్కువ విద్యార్థులున్న కోర్సులను మూసివేసి, సంబం ధిత అధ్యాపకులను వేరే కళాశాలకు బదిలీ చేస్తారు. |


విద్యార్థులు తక్కువగా ఉన్న కోర్సులు, కళాశాలలను గుర్తించాలని మంగళవారం నిర్వహించిన టెలీ కాన్స రెన్సులో ఉన్నతాధికారులు సూచించారు. మరోవైపు ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం 14నుంచి ; ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్వాట్లు చేయాలని 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కోర్సు బంద్‌"

Post a Comment