త్వరలో RTC డీజీటీ సేవలు

 త్వరలో RTC డీజీటీ సేవలు



విజయవాడ బస్‌ స్టేషన్‌, న్యూస్‌టుడే రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఆర్టీసీ డీజీటీ (డిపో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ 'నేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అధికా రులు చర్యలు తీసుకుంటున్నట్లు కమర్షియల్‌ ఏటీఎం ఏవీ రావు మంగళవారం తెలిపారు.


 ఇప్పటి వరకు పేద్ద వ్యాపారులకు మాత్రమే డీజీటీ సేవలు అందు బాటులో ఉన్నాయని, ఇప్పుడు చిన్న వ్యాపారులకూ ఉపయోగపడేలా తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకూ వివిధ పట్టణాలను కలుపుతూ వాహనాలు తిప్పేం దుకు ఆర్టీసీ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.



లాక్‌డౌన్‌ సడలించిన తరు వాతా ఈ సర్వీసులు నడుస్తాయన్నారు. ఆర్టీసీ కార్లో అవసరాలకు 5, ౫, 25 టన్నుల సామర్ధ్యం గల లారీలు అవసరమని, ఇప్పటికే కొందరు కొటేషన్లు ఇచ్చారని తెలిపారు. త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు వివరించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "త్వరలో RTC డీజీటీ సేవలు"

Post a Comment