రాష్ట్రంలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు: డీజీపీ
రాష్ట్రంలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు: డీజీపీ
; ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు
. జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపొ ద్దని ఇప్పటికే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు
. ముగ్గురికి మించకుండా ప్రయాణించడం, మాస్కులు ధరిం చడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

0 Response to "రాష్ట్రంలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు: డీజీపీ"
Post a Comment