త్వరలో ప్రజా రవాణా ప్రారంభం: గడ్కరీ

న్యూఢిల్లీ, మే 6: దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ త్వరలో ప్రారంభమవుతుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఆంక్షలు పాటిస్తూనే ప్రయాణాలకు అనుమతించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 



బుధవారం బస్సులు, కారు ఆపరేటర్ల సమాఖ్యతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. బస్సులు, కార్లు నడిపేటప్పుడు మాస్క్‌లు ధరించడం, చేతులు శానిటైజ్‌ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "త్వరలో ప్రజా రవాణా ప్రారంభం: గడ్కరీ"

Post a Comment