సీబీఎస్ఈ సిలబస్ కుదింపు
సీబీఎస్ఈ సిలబస్ కుదింపు!
కరోనా నేపథ్యంలో నిపుణుల కమిటీ అధ్యయనం
అ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు
: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబీఎస్ఈ) సిలబస్ను కుదించే దిశగా అడు గులు పడుతున్నాయి. కోవిడ్-19, లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో 2019-20 విద్యా సంవత్సరం అమలు అస్తవ్య స్తంగా మారింది. వివిధ రాష్ట్రాల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్న పాఠ శాలల్లో 10వ తరగతి పరీక్షలు ముగియకపోవడం, 12వ తరగతి (ఇంటర్మీ డియెట్ ) పరీక్షలు నిర్వహించలేకపోవడంతో ఈ ప్రభావం వచ్చే విద్యా సంవత్సరంపై పడుతోంది. ఈ దృష్ట్యా కొత్త విద్యా సంవత్సరంలో తరగ తుల నిర్వహణ ఆలస్యం కానుందని... దీనికి అనుగుణంగా సిలబస్ను కొంతమేర కుదించే యోచనలో ఉన్నామని కేంద్ర మానవ వనరుల అభి వృద్ధి శాఖ మంత్రి రమేష్ పోభ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. నిర్వహిస్తున్న ఆన్లైన్ ఇంటరాక్షన్ కార్యక్రమం రెండో రోజైన బుధవారం ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. జూలైలో వార్షిక పరీక్షలు! ఆా ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి వార్షిక పరీక్షలు జూలైలో పెట్టే అవకాశముంది.
దీనివల్ల 2020-21 విద్యా సంవత్సరాన్ని సకా లంలో ప్రారంభించే అవకాశం లేదు. తా వచ్చే విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరంలో తక్కువ రోజులు ఉండ టంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. అా విద్యార్భలు ఏ మేరకు కాలాన్ని నష్టపోతున్నారనేది పరిగణనలోకి తీసుకుని సిలబస్ను కుదిస్తారు. సీబీఎస్ఈ కోర్సు కమిటీ అధ్య యనం చేస్తోంది. అ వేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని సిలబస్ కు దింపు అంశాలు ఉంటాయని కేంద్రమంత్రి పోభ్రియాల్ స్పష్టం చేశారు.
0 Response to "సీబీఎస్ఈ సిలబస్ కుదింపు"
Post a Comment