జులై 15 నుంచి ఇంటర్‌ విద్యా సంవత్సరం




జులై 15 నుంచి ఇంటర్‌ విద్యా సంవత్సరం



ఇంటర్‌ విద్యా సంవత్సరం జులై 15 నుంచి ప్రారంభం కానుంది. విద్యా సంవత్సరంలో 220 పనిదినాలు ఉండాల్సి రావడంతో పండగ సెలవులను తగ్గించనున్నారు


11 నుంచి ఇంటర్‌ మూల్యాంకనం: మంత్రి సురేష్‌
: ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకనం గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఈ నెల 11 నుంచి, రెడ్‌ జోన్లలో 18 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు. గురువారం అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జూన్‌ చివరి నాటికి ఇంటర్‌ వీడియో పాఠాలు బోర్డు వెబ్‌సైట్‌లో సిద్ధంగా ఉంచుతామన్నారు.

.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "జులై 15 నుంచి ఇంటర్‌ విద్యా సంవత్సరం"

Post a Comment