‘ఆకాశవాణి’లో ఎంసెట్‌ శిక్షణ

అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆకాశవాణి ద్వారా ఎంసెట్‌ శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ తెలిపారు.



 ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ఎంసెట్‌ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్టు, 



 ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి 11.00 గంటల వరకు వినవచ్చని పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "‘ఆకాశవాణి’లో ఎంసెట్‌ శిక్షణ"

Post a Comment