ఇంగ్లీషు మీడియంకు కట్టుబడి ఉన్నాం: మంత్రి సురేశ్‌

ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు తీర్పునకు సర్వత్రా హర్షం


ఇంగ్లీషు మీడియంకు కట్టుబడి ఉన్నాం: మంత్రి సురేశ్‌

పాఠశాల విద్యలో ఆంగ్ల భాష మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు 81, 85లను హైకోర్టు కొట్టివేయటాన్ని స్వాగతిస్తూ పలు భాషోద్యమ సంస్థలు, రాజకీయ పార్టీలు, నేతలు ప్రకటనలు చేశారు. హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమైందనీ, ఇది భాషాభిమానుల విజయమనీ పేర్కొన్నారు.

తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సామల రమేశ్‌ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారావు, మాతృ భాషా మాధ్యమ వేదిక నేతలు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, యస్‌.ఆర్‌.పరిమి, రమేశ్‌ పట్నాయక్‌, వొర ప్రసాద్‌, పెనుగొండ లక్ష్మీనారాయణ, దివి కుమార్‌ తదితరులు బుధవారం ప్రకటన జారీ చేశారు

తీర్పును స్వాగతిస్తూ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,. హైకోర్టు తీర్పు జగన్‌ ఒంటెద్దు పోకడలకు చెంపపెట్టని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ‘

. కాగా, హైకోర్టు తీర్పును టీడీపీ రాజకీయ చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విమర్శించారు. ఇంగ్లీషు మీడియం బోధనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే లక్ష మంది టీచర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇంగ్లీషు మీడియంకు కట్టుబడి ఉన్నాం: మంత్రి సురేశ్‌"

Post a Comment