మోటార్ వెహికిల్ ట్యాక్స్ చెల్లింపు గడువును పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశానుసారం మోటార్ వెహికల్ ట్యాక్స్ గడువును చెల్లించేందుకు గ్రేస్ పిరియడ్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది




. ఈ గడువును 30.6. 2020 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 



ఈ మేరకు ప్రభుత్వం తరుఫున ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మోటార్ వెహికిల్ ట్యాక్స్ చెల్లింపు గడువును పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు"

Post a Comment