మోటార్ వెహికిల్ ట్యాక్స్ చెల్లింపు గడువును పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశానుసారం మోటార్ వెహికల్
ట్యాక్స్ గడువును చెల్లించేందుకు గ్రేస్ పిరియడ్ను పొడిగిస్తూ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది
. ఈ గడువును 30.6. 2020 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వం తరుఫున ప్రిన్సిపల్ సెక్రటరీ
కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు
0 Response to "మోటార్ వెహికిల్ ట్యాక్స్ చెల్లింపు గడువును పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు"
Post a Comment