రాష్ట్రం లో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 432


రాష్ట్రం లో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 432


నేటి కోవిడ్‌19 కేసుల వివరాలు: 


9 రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్‌1 9 పరీక్షల్లో గుంటూరు లో 8, చిత్తూరు లో 2, కృష్ణ మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక కేసు నమోదయ్యాయి 9 కొత్తగా నమోదైన 12 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 432 కి పెరిగింది.


 రాష్ట్రం లోని నమోదైన మొత్తం 432 పాజిటివ్‌ కేసు లకు గాను 12 మంది డిశ్చార్ట్‌ కాగా, ఏడుగురు మరణించారు




 (అనంతపూర్‌ 2, కృష్ణ 2, గుంటూరు 2, కర్నూల్‌ 1) . ఆస్పత్రిలలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 41 3. జిల్లాల వారి గా కోవిద్‌ 19 పాజిటివ్‌ కేసుల సంఖ్య : 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రం లో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 432"

Post a Comment