ఏపీలో 365కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 365కి చేరుకున్నాయి.
ఏపీలో కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
ఏపీలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. 10మంది డిశ్చార్జ్ అవగా.. వివిధ ఆస్పత్రుల్లో 349మందికి చికిత్స జరుగుతోంది
. ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు: అనంతపురం 15, చిత్తూరు 20, తూర్పు గోదావరి 12, గుంటూరు 51, కడప 29, కృష్ణా 35, కర్నూలు 75, నెల్లూరు 48, ప్రకాశం 38, విశాఖ 20, పశ్చిమ గోదావరిలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
0 Response to "ఏపీలో 365కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు"
Post a Comment