అందుబాటులో డయాలసిస్‌ సేవలు

అందుబాటులో డయాలసిస్‌ సేవలు

న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి

శరీరంలోని మలినాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యానికి అండగా నిలిచేవి మూత్రపిండాలు. అవి మందగిస్తే మనిషి ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. ఇంతటి ముఖ్యమైన కిడ్నీలను కాపాడుకోవడంలో ప్రజలకు సరైన 




అవగాహన లేకపోతోంది. ఉమ్మడి జిల్లాలో 20వేలకు పైగా రోగులు డయాలసిస్‌పై ఆధారపడి జీవిస్తున్నారంటే ఈ వ్యాధి ఎంతగా పెరుగుతుందో అర్థమవుతోంది. ప్రాథమిక దశలోనే సమస్యలను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అందుబాటులో డయాలసిస్‌ సేవలు"

Post a Comment