ఏపీలో పెట్రో ధరల పెంపు
అమరావతి:
పెట్రోల్, డీజిల్పై వ్యాట్లో సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ చేసింది. లీటరు పెట్రోల్పై ఇప్పటి వరకు 31 శాతం వ్యాట్తోపాటు
అదనంగా 2 రూపాయలు వసూలు చేసేవారు. ఇకపై వ్యాట్+రూ.2.76 వసూలు
చేయనున్నారు. అంటే పెట్రోల్ ధరలో పెరుగుదల 76 పైసలు. అదేవిధంగా డీజిల్పై
22.25 వ్యాట్+రూ.2 గా
ఉన్నదాన్ని 22.25+3.07గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీచేసింది. అంటే డీజిల్ రూ.1.07 మేర పెరగనుంది.ఈ మేరకు
వాణిజ్య పన్నుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పెరుగుదల మార్చి 1
నుంచి అమల్లోకి రానుంది
0 Response to "ఏపీలో పెట్రో ధరల పెంపు"
Post a Comment