రాష్ట్రాల ఇష్టం మేరకే అవి అమలు సుప్రీంకోర్టు తీర్పు

 రాష్ట్రాల ఇష్టం మేరకే అవి అమలు
 సుప్రీంకోర్టు తీర్పు

దిల్లీ: పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక
హక్కేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పిం
చడం రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కాదని తెలి
పింది. “సుప్రీంకోర్టు అమలు చేస్తున్న చట్టం
ప్రకారం... రిజర్వేషన్లు కల్పించాల్సిన పని రాష్ట్ర
ప్రభుత్వాలకు లేదు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు
పొందే ప్రాథమిక హక్కు ఏ వ్యక్తికీ సంప్రాప్తించ
లేదు. రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వా
లను యస్థానాలు ఆదేశించలేవు” అని జస్టిస్‌
ఎల్‌. నా! శ్వరపావు జస్టిస్‌ హేమంత్‌ 'గుష్తాలో

చవితిని ' " నమ నాన్‌

ఇవ్వకూడదంటూ 2012 సెప్టెంబరు 5న ఉత్తరా
ఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని సవాలు
చేస్తూ అక్కడి హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు
చేయగా, న్యాయ స్థానం ప్రభుత్వ ఉత్తర్వును
కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై కొందరు సుప్రీం
కోర్టును ఆశ్రయించగా పై తీర్పు ఇచ్చింది.
అయితే ఏ వర్గానికయినా ప్రభుత్వ ఉద్యోగాల్లో
తగిన ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావిస్తే
అందుకుతగ్గ సమాచారాన్ని సేకరించవచ్చు అని
తెలిపింది. ఉద్యోగాల నియామకాలు, పదోన్న
తుల్లో రిజర్వేషన్లు కల్పించాలని అనుకుంటే అది

రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని పేర్కొంది. ఎస్‌.సి. ఎస్‌.టి.లకు తగిన ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావిస్తే వారికి రిజర్వేషన్లు ఇవ్వవచ్చని తెలి పింది. అయితే అందుకుతగ్గ సమాచారం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " రాష్ట్రాల ఇష్టం మేరకే అవి అమలు సుప్రీంకోర్టు తీర్పు"

Post a Comment