వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్
ఢిల్లీ ఎన్నికల్లో వృద్ధుల
కోసం ఈసీ ప్రత్యేక సౌకర్యం కల్పించింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులతోపాటు
దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు
సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకుంటే
నోటిఫికేషన్ జారీ అయిన ఐదు రోజుల్లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ
విధానాన్ని జార్ఖండ్ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా
అమలు చేసినట్లు, ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నట్లు
పేర్కొన్నారు
0 Response to " వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్"
Post a Comment