జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హులైన విద్యార్దుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు

విద్యాశాఖాధికారి సుబ్బారావు ఆదేశం ఒంగోలు టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలు చేయనున్న జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హులైన విద్యార్దుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రధానోపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్‌ సుబ్బారావు ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను శుక్రవారం ఆయన *సాక్షికి వెల్లడించారు. జిల్లాలోని అన్ని పాఠ శాలలకు చెందిన విద్యార్ధుల వివరాలను చైల్త్‌ ఇన్‌ఫోలో నమోదు నవీకరణ చేశామన్నారు. ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా అందిన చైల్డ్‌ ఇనీఫోను ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ రేషన్‌ కార్డుల జాబితాలో, స్మార్ట్‌ పల్స్‌ సర్వేతో సరిపోల్చి రేషన్‌ కార్డులో ఉన్న తల్లులు లేదా సంరక్షకుల వివరాలను సేకరించి ఆ మొత్తం సమాచారాన్ని విద్యా ర్థుల వారీగా అనుసంధానం చేస్తామని చెప్పారు. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ ద్వారా ప్రధా నోపాధ్యాయులకు అందించే. సమాచారం  పాఠశాలల్లోని తరగతుల వారీగా ఉంటుంద న్నారు. ప్రధానోపాధ్యాయులు ఏపీసీఎఫ్‌ఎస్‌ ఎస్‌ ద్వారా అందిన వివరాలను సరిపోల్పు కుంటూ నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. వాటిని ధృవీకరించుకుంటూ విద్యార్థుల తల్లి లేదా సంరక్షకుల పేరు, ఆధార్‌, బ్యాంకు ఖాతా వివరాలను ఈ నెల 24వ తేదీలోపు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. జాబితాలో లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపీసీఎస్‌ఎస్‌ ద్వారా పాఠశాలల ప్రధానోపా ధ్యాయులకు అందే విద్యార్థుల జాబితాలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలని డీఈవో సుబ్బారావు సూచించారు. ముం దుగా ప్రధానోపాధ్యాయులకు అందిన జాబి తాను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, తరగతి వారీగా విద్యార్థుల వివరాలను సరిపోల్చు కోవాలన్నారు. వివరాల నమోదు పరిశీలిం చిన తర్వాత విద్యార్ధులకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను సంబంధిత మండల  విద్యాశాఖాధికారులకు అందించాలని ఆదేశిం చారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా సమాచారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా జగనన్న అమ్మ ఒడి వథకానికి అర్హులైన వివరాలను సంబం ధిత మండల విద్యాశాఖాధికారులకు వంపిం చాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఆదేశించారు. 100లోపు విద్యార్ధులు ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ సమాచా రాన్ని ఈ నెల 25వ తేదీలోపు విద్యార్థుల స్వగ్రామాలకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారికి పంపించాలన్నారు. 101 నుంచి 800లోపు విద్యార్థులు ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని 26వ తేదీలోపు విద్యార్థుల స్వగ్రామాలకు సం బంధించిన మండల విద్యాశాఖాధికారికి పం పించాలన్నారు. 300కు పైగా విద్యార్థులు ఉన్న పొఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని ఈ నెల 2/వ తేదీలోపు విద్యా ర్థుల స్వగ్రామాలకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారికి పంపించాలని నూచిం చారు. ప్రధానోపాధ్యాయుడు (ధ్రువీకరించిన సమాచారం వారివారి స్వగ్రామాలకు సంబం ధించిన మండల విద్యాశాఖాధికారికి ఆటోమే టిగ్గా చేరుతుందన్నారు. 380వ తేదీ లోపు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి మండల విద్యాశాఖాధికారి ద్వారా అమ్మఒడి పథకానికి సంబంధించి అందిన విద్యార్థుల వివరాల జాబితాలను సంబంధిత గ్రామ, వార్డు వలంటీర్లకు అందించాలని డీఈఓ సుబ్బారావు సూచించారు. విద్యార్థుల సమాచారాన్ని ఆయా కుటుంబాలకు వివరిం చి తద్వారా ఆ సమాచారంలో లేని వివరాలు అనగా తల్లుల పేర్లు, రేషన్‌ కార్డు వివరాలు, ఆధార్‌ నంబర్‌, బ్యాంకు ఖాతా నంబర్‌, ఐఎ ఫ్‌ఎస్‌సీ కోడ్‌ నంబర్‌ తదితర వివరాలను సేక రించాల్సి ఉందన్నారు. ఆ 



సమాచారంలో రేషన్‌ కార్డు లేని కుటుంబాల విషయంలో నిరుపేద, అర్హత కలిగిన కుటుంబాలకు చెం దిన వారు అవునో కాదో ఆరు అంచెల్లో పరిశీ లించి (ధ్రువీకరించుకోవాలని నూచించారు. ఈ ప్రక్రియ ఈనెల 80వ తేదీలోపు పూర్తి చేయాలని డీఈవో ఆదేశించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి అర్హులైన విద్యార్దుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు"

Post a Comment