అంతా ఆంగ్లమే.
- ఇప్పటికే 34% స్కూళ్లలో
- ఇక మిగతా 66% బడుల్లో వచ్చే ఏడాదే అమలులోకి
- రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
అమరావతి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 34శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమల్లో ఉన్నదని, మిగిలిన 66శాతం పాఠశాలల్లోనూ ఇకపై అమలు చేయాలని తీర్మానించింది. ఈ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. ''పోటీ ప్రపంచంలో ఏదో ఒక స్థాయిలో ఆంగ్ల భాషను అంతా నేర్చుకుంటున్నారు
0 Response to "అంతా ఆంగ్లమే."
Post a Comment