బడిలో 500 మంది
విద్యార్భులుంటే కళాశాల
సీఎం జగన్మోహన్రెడ్డి వెల్లడి
ఈనాడు, అమరావతి; మండలకేం
ద్రంలో 500మంది కంటే ఎక్కువ విద్యా
ర్థులుండే పాఠశాలను జూనియర్ కళాశా
లగా మార్పు చేయాలని ముఖ్యమంత్రి
జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.
పాఠ
శాలలు, ఆస్పత్రుల్లో 'నాడు-నేడు కార్య
క్రమం కింద కల్సించనున్న మౌలిక వస
తులపై మంగళవారం ఆయన అధికారు
లతో సమీక్షించారు. ఈనెల 14న నాడు-
నేడు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారం
భించనున్నట్లు
)
ల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశా
లల్లో $ విడతల్లో మౌలిక సదుపాయాలు
(ంచనున్నామన్నారు. పాఠశాలల తర్వాత
జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, గురుకుల
త వసతిగృహాలను బాగు చేయను
న్నామని తెలిపారు. ప్రతి పాఠశాలలో మౌలిక
వసతుల కల్పనపై దృష్టి పెట్లాలని, ఇందులో
తల్లిదండ్రుల కమిటీలను భాగస్వాములను
చేయాలని సూచించారు. విద్యార్ధుల "సంఖ్యకు
తగ్గట్టు పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియ
మించే ప్రక్రియను సంక్రాంతినాటికి పూర్తి చేస్తా
మని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
అందుబాటులో 510 రకొలదు పైనే..
510 రకాలకు పైగా మందులను డిసెంబరు 15
నుంచి ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తామని
సీఎం తెలిపారు. డీసెంబరు 26నుంచి ఆస్పత్రుల్లో
'నాడు-నేడు' ప్రారంభిస్తామని, మొదటి దశలో
సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా
ఆస్పత్రులో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
230 ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు
తెలిపారు. ఈ పనులను న్యాయసమీక్షకు పంపి
టెండర్లు ఖరారు చేయాలని ఆదేశించారు.
కొానుల్ రోగులకు అరోగ్గుళీ
బీ లన
క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయా
లని సీఎం ఆదేశించారు. తీవ్ర రోగాలతో బాధప
డుతున్న వారికి ఇచ్చే పింఛన్ల విషయంలో
గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను భాగస్వా
ములను చేయాలన్నారు. డిసెంబరుని1! నుంచి
ఆరోగ్యకార్డులు జారీ చేయాలని ఆదేశించారు.
వచ్చే నెలనాటికి అన్ని ఆస్పత్రుల్లో వైద్యులు,
నర్ఫుల పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు
0 Response to "బడిలో 500 మంది విద్యార్భులుంటే కళాశాల"
Post a Comment