జీతాలు, పింఛన్లు 3నే!
అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, సంక్షేమ పింఛన్లు అందుకుంటున్న వారు సెప్టెంబరు నెలకు
సంబంధించి తమ జీతాలు, పింఛన్ల కోసం రెండు రోజులు ఎదురు చూడకతప్పదు.
జీతాలు ఇచ్చే రోజైన సెప్టెంబరు 1 ఆదివారం కావడం,
వరుసగా రెండో రోజు(2న) వినాయక చవితి కావడంతో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
దీంతో మరుసటి రోజైన 3వ తేదీ నుంచి అందుతాయని ఆర్థిక శాఖ తెలిపింది
0 Response to "జీతాలు, పింఛన్లు 3నే!"
Post a Comment