జీతాలు, పింఛన్లు 3నే!

అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, సంక్షేమ పింఛన్లు అందుకుంటున్న వారు సెప్టెంబరు నెలకు 


సంబంధించి తమ జీతాలు, పింఛన్ల కోసం రెండు రోజులు ఎదురు చూడకతప్పదు. 


జీతాలు ఇచ్చే రోజైన సెప్టెంబరు 1 ఆదివారం కావడం, 



వరుసగా రెండో రోజు(2న) వినాయక చవితి కావడంతో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. 



దీంతో మరుసటి రోజైన 3వ తేదీ నుంచి అందుతాయని ఆర్థిక శాఖ తెలిపింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జీతాలు, పింఛన్లు 3నే!"

Post a Comment