అమ్మఒడి పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి : అమ్మఒడి పథకంపై ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు స్కూళ్లకూ ఈ పథకం వర్తింస్తుందని తెలిపింది. ఈ పథకంపై ఎలాంటి అనుమానాలకు, అపోహలకు తావు లేదని వెల్లడించింది.
చిన్నారులను రాష్ట్రంలోని బడికి పంపే ప్రతి తల్లికీ పథకం ప్రకారం ఏడాదికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
పిల్లలను ఏ బడికి పంపినా అమ్మఒడి పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది
It's very rediculous decision, it's death knell for govt schools, please reconsult it
ReplyDelete