ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇంటర్ ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారులు కీలక ప్రకటన



 విడుదల చేశారు. ఈ నెల 12న (శుక్రవారం)


 ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు


 కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు

రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు మార్చి 1



 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు


 నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల



 మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు




 రాశారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల



 నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే ఫలితాలు



 విడుదల చేయనున్నారు. మార్చి నెలలోనే


 ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి




































SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇంటర్ ఫలితాల విడుదల"

Post a Comment