బదిలీలకు గ్రీన్సిగ్నల్...





తాడేపల్లి:  ఏపీలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 


జూన్‌ 17లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.



 ఈ మేరకు ఉద్యోగుల బదిలీల ఫైల్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ సంతకం చేశారు. 


 దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బదిలీలకు గ్రీన్సిగ్నల్..."

Post a Comment