గెలిపిస్తే ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం: అఖిలేశ్ కార్పస్ ఫండ్ ఏర్పాటు ద్వారా తగు నిధులు
కార్పస్ ఫండ్ ఏర్పాటు ద్వారా తగు నిధులు
ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తానని మాజీ సీఎం, సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ గురువారం ప్రకటించారు.
ఇప్పటికే దీనిపై ఉద్యోగ సంఘాల నేతలతో, ఆర్థిక నిపుణులతో చర్చించానని, కార్పస్ ఫండ్ ఏర్పాటు ద్వారా తగు నిధులు కేటాయించవచ్చన్నారు
0 Response to "గెలిపిస్తే ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం: అఖిలేశ్ కార్పస్ ఫండ్ ఏర్పాటు ద్వారా తగు నిధులు"
Post a Comment