ఎక్స్‌పెరిమెంటల్‌ లెర్నింగ్‌’ కోర్సు ప్రారంభం

న్యూఢిల్లీ, నవంబరు 20: ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా సీబీఎ్‌సఈ, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (ఈఎంఆర్‌ఎస్‌) టీచర్లకు ‘21వ శతాబ్దానికి సంబంధించి 



ఎక్స్‌పెరిమెంట్‌ లెర్నింగ్‌ సర్టిఫికెట్‌ కోర్సు’ ను ప్రారంభించారు. టాటా ట్రస్టులు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (సీఈటీఈ), 



టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టీఐఎ్‌సఎస్‌) ల సహకారంతో ఈ కోర్సును ప్రారంభించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎక్స్‌పెరిమెంటల్‌ లెర్నింగ్‌’ కోర్సు ప్రారంభం"

Post a Comment