సీపీఎస్‌ రద్దుపై 14న రౌండ్‌ టేబుల్‌ సమావేశం

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంతోపాటు, సెప్టెంబరు 1న ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. దీనికి సచివాలయ ఉద్యోగుల సంఘ నేతలు సంఘీభావం తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీపీఎస్‌ రద్దుపై 14న రౌండ్‌ టేబుల్‌ సమావేశం"

Post a Comment