ఆర్జీయూకేటీ అడ్మిషన్ల జాబితా విడుదల

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ విడుదల చేసింది.



మొత్తం నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లోని 4,143 సీట్లకు గాను ఎస్టీ కేటగిరీకి చెందిన 9 సీట్లు మినహా అన్ని అడిష్మన్లు పూర్తయినట్లు ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌ కేసీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఓపెన్‌ కేటగిరీలో ఓసీలకు 342, బీసీలకు 1059, ఎస్సీలకు 14, ఈడబ్ల్యూఎస్‌ 457 సీట్లు కేటాయించినట్లు వివరించారు. బీసీ కేటగిరీలో 1085, ఎస్సీ కేటగిరీలో 561, ఎస్టీ కేటగిరీలో 225కు గాను 216, ఈడబ్ల్యూఎ్‌సలో 400 సీట్లు కేటారచినట్లు తెలిపారు.







సీట్లు దక్కిన అభ్యర్థులంతా ఈనెల 18వ తేదీ లోగా ఆయా క్యాంప్‌సలలో రిపోర్టు చేయాలని సూచించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆర్జీయూకేటీ అడ్మిషన్ల జాబితా విడుదల"

Post a Comment