మహారాష్ట్రలో మే వరకు పది, ఇంటర్‌ పరీక్షలు లేనట్టే!

 మహారాష్ట్రలో మే వరకు పది, ఇంటర్‌ పరీక్షలు లేనట్టే!

ముంబయి: వచ్చే ఏడాది మే వరకు పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించడం కుదరదని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్‌ శుక్రవారం విలేకరులకు చెప్పారు. పాఠ్యాంశాలను ముందుగానే పూర్తిచేసి పరీక్షల నిర్వహణను మాత్రం ఆపాలనుకుంటున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలో కనీసం 25 శాతం మేర కోత విధించాలని యోచిస్తున్నట్లు వివరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మహారాష్ట్రలో మే వరకు పది, ఇంటర్‌ పరీక్షలు లేనట్టే!"

Post a Comment