ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ నిలిపివేత
అమరావతి:
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కరవు భత్యాన్ని నిలిపివేస్తూ ఏపీ
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన
కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం
తీసుకుంది.
2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి
చెల్లించాల్సిన కరవు భత్యాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ఆర్థికశాఖ
ముఖ్యకార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
0 Response to "ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ నిలిపివేత"
Post a Comment